ఆసియా పసిఫిక్ సభ్యదేశాల ఛైర్మన్గా రామ్మోహన్ నాయుడు
On
న్యూ ఢిల్లీ :
ఆసియా పసిఫిక్ సభ్యదేశాల ఛైర్మన్ కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఢిల్లీలో జరుగుతున్న ఆసియా-పసిఫిక్ మంత్రుల స్థాయి సదస్సుల్లో రామ్మోహన్ పేరును సింగపూర్ ప్రతిపాదించగా, భూటాన్ బలపరచగా, మిగతా సభ్య దేశాల ఆమోదంతో ఆయన ఎన్నికయ్యారు.
దేశం తరఫున దక్కిన ఈ గౌరవాన్ని తాను బాధ్యతగా స్వీకరిస్తానని, సభ్యదేశాల మధ్య రాకపోకలను మరింత సులభం చేస్తానని ఆయన ఈ సందర్భంగా చెప్పారు.
Read More HIVకి టీకా వచ్చేసింది..!!
Tags:
Related Posts
Latest News
HIVకి టీకా వచ్చేసింది..!!
22 Sep 2024 10:58:59
హెచ్ఐవీ నియంత్రణకు అమెరికా లోని ఎంఐటీ పరిశోధకులు ఓ టీకాను అభివృద్ధి చేశారు.
ఈ టీకాను వారం వ్యవధిలో తొలి డోసులో 20 శాతం,రెండో డోసులో 80...