ఆసియా పసిఫిక్ సభ్యదేశాల ఛైర్మన్గా రామ్మోహన్ నాయుడు

ఆసియా పసిఫిక్ సభ్యదేశాల ఛైర్మన్గా రామ్మోహన్ నాయుడు

న్యూ ఢిల్లీ :

ఆసియా పసిఫిక్ సభ్యదేశాల ఛైర్మన్ కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఢిల్లీలో జరుగుతున్న ఆసియా-పసిఫిక్ మంత్రుల స్థాయి సదస్సుల్లో రామ్మోహన్ పేరును సింగపూర్ ప్రతిపాదించగా, భూటాన్ బలపరచగా, మిగతా సభ్య దేశాల ఆమోదంతో ఆయన ఎన్నికయ్యారు.

దేశం తరఫున దక్కిన ఈ గౌరవాన్ని తాను బాధ్యతగా స్వీకరిస్తానని, సభ్యదేశాల మధ్య రాకపోకలను మరింత సులభం చేస్తానని ఆయన ఈ సందర్భంగా చెప్పారు.

Read More HIVకి టీకా వచ్చేసింది..!!

Tags:

Related Posts

Advertisement

Latest News