అక్షర టైమ్స్ డెస్క్
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%= node_description %>
<% } %>
Read...
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read...
HIVకి టీకా వచ్చేసింది..!!
Published On
By అక్షర టైమ్స్ డెస్క్
హెచ్ఐవీ నియంత్రణకు అమెరికా లోని ఎంఐటీ పరిశోధకులు ఓ టీకాను అభివృద్ధి చేశారు.
ఈ టీకాను వారం వ్యవధిలో తొలి డోసులో 20 శాతం,రెండో డోసులో 80 శాతం వ్యాక్సిన్ను రోగికి ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
స్వల్ప వ్యవధిలో ఇచ్చే ఈ రెండు...
Read...
తిరుమల నెయ్యి ట్యాంకర్లకు జీపీఎస్, ఎలక్ట్రిక్ లాకింగ్
Published On
By అక్షర టైమ్స్ డెస్క్
తిరుపతి :
తిరుమలకు పంపే నందిని ఆవు నెయ్యి ట్యాంకర్లకు జీపీఎస్, ఎలక్ట్రిక్ లాకింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నట్లు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ అధికారులు తెలిపారు.
ఎలక్ట్రిక్ లాకింగ్ సిస్టమ్ వల్ల మార్గమధ్యలో ఎవరూ ట్యాంకర్ను తెరవలేరని, టీటీడీ అధికారులు ఓటీపీ...
Read...
26న జనసేన పార్టీలోకి చేరనున్న ముగ్గురు వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు
Published On
By అక్షర టైమ్స్ డెస్క్
ఆంధ్రప్రదేశ్ :
ఏపీలో రోజు రోజుకి జనసేన పార్టీ పుంజుకుంటుంది.ఈ నెల 26న వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను, కిలారి రోశయ్య తమ పార్టీలో చేరుతున్నట్లు జనసేన ప్రకటించింది.
వీరితోపాటు విజయనగరం జిల్లాకు చెందిన అవనపు విక్రమ్,...
Read...
నేడు నూతన పీసీసీ అధ్యక్షుడిగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ప్రమాణస్వీకారం
Published On
By అక్షర టైమ్స్ డెస్క్
హైదరాబాద్ :
తెలంగాణ రాష్ట్ర నూతన పీసీసీ అధ్యక్షుడిగా ఆదివారం మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టను న్నారు. ముందుగా ఆయన గన్ పార్కుకు చేరుకొని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించనున్నారు.
అక్కడి నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలతో...
Read...
పెరిగిన వంట నూనె ధరలు
Published On
By అక్షర టైమ్స్ డెస్క్
వంట నూనెల దిగుమతి సుంకాన్ని 20 శాతంపెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
దీంతో అన్ని రకాల నూనె ధరలు లీటరుపై రూ.15 నుంచి రూ.20 వరకు పెరిగాయి.
పామాయిల్ రూ.100 నుంచి 115, సన్ ఫ్లవర్ రూ.115 నుంచి రూ.130-140, వేరుశనగ...
Read...
ఇవాళ PHC వైద్యుల 'చలో విజయవాడ'
Published On
By అక్షర టైమ్స్ డెస్క్
ఆంధ్రప్రదేశ్ :
రాష్ట్రంలో పీజీ వైద్య విద్యలో ఇన్సర్వీస్ కోటాను తగ్గించడాన్ని వ్యతిరేకిస్తూ పీహెచ్సీ వైద్యులు చేస్తున్న సమ్మె ఉధృతమవుతోంది.
నిన్న ఎమర్జెన్సీ సేవలు మినహా ఇతర సేవలకు డాక్టర్లు హాజరుకాలేదు. ఇవాళ చలో విజయవాడ పేరిట డైరెక్టర్ ఆఫ్ హెల్త్...
Read...
ఏపీలో ఈ-క్రాప్ నమోదు గడువు పెంపు
Published On
By అక్షర టైమ్స్ డెస్క్
ఆంధ్రప్రదేశ్ :
ఏపీలో ఖరీఫ్ సీజన్ పంటలకు ఈ-క్రాప్ నమోదు గడువును ప్రభుత్వం పొడిగించింది. తొలుత ఈనెల 15 వరకు గడువు విధించగా, తాజాగా ఈనెల 30 వరకు పెంచింది. ఈ-క్రాప్ నమోదు చేస్తేనే పంటల బీమా అమలు అవుతుందని ప్రభుత్వం...
Read...
తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం ..
Published On
By అక్షర టైమ్స్ డెస్క్
తిరుపతి
చంద్రగిరి మండలం భాకరాపేట లో ఘటన.కారుని,బైక్ ని ఢీకొన్న కంటైనర్ లారీ.కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి కలకడ నుండి చెన్నైకి వెళ్తున్న టమోటో లోడ్ తో లారీ.అతివేగం ప్రమాదాన్ని కారణము అంటున్న పోలీసులు.
Read...
బద్వేల్లో గంజాయి అమ్ముతున్న ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు
Published On
By అక్షర టైమ్స్ డెస్క్
కడప జిల్లా :
మైదుకూరు రోడ్డు చెన్నంపల్లి ఎస్టి కాలనీ వద్ద గంజాయి అమ్ముతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్న అర్బన్ పోలీసులు.వారి వద్ద నుంచి ఐదు కేజీల గంజాయి స్వాధీనం.కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు.
Read...
ఏపీలో 5.64 లక్షల ఎకరాల్లో పంట నష్టం
Published On
By అక్షర టైమ్స్ డెస్క్
విజయవాడ :
ఆంధ్రప్రదేశ్ లో భారీవర్షాలు, వరదల కారణంగా 19 జిల్లాల్లోని 5.64 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి.
ఒక్క వ్యవసాయశాఖ పరిధిలోనే5.33లక్షల టన్నుల ఉత్పత్తికి విఘాతం కలిగింది.
సుమారు 3 లక్షల మంది రైతులు రూ.1,244...
Read...
పీఈటీ జ్యోత్స్న డౌన్.. డౌన్... 500 మంది విద్యార్థుల ధర్నా
Published On
By అక్షర టైమ్స్ డెస్క్
తెలంగాణ :
గురుకుల పాఠశాలలో బాలికల విద్యార్థినులను వేధిస్తున్న పీఈటీ జ్యోత్స్న. నెలవారీ సమయంలో బాత్రూమ్కు వెళ్లిన విద్యార్థులతో అనుచితంగా ప్రవర్తిస్తున్న పీఈటీ.
బాత్రూమ్ తలుపులు పగులగొట్టి.. లోపలికి వెళ్లి తమను మొబైల్ ఫోన్లో వీడియోాలు తీయడంతో పాటు కొడుతోందని విద్యార్థుల...
Read...
బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో ఛార్జిషీట్ దాఖలు చేసిన బెంగుళూరు పోలీసులు
Published On
By అక్షర టైమ్స్ డెస్క్
బెంగుళూరు :
రేవ్ పార్టీ కేసులో ఛార్జిషీట్ దాఖలు చేసిన బెంగుళూరు పోలీసులు.
1086 పేజీలతో ఛార్జిషీట్ దాఖలు.. 88 మందిని నిందితులుగా పేర్కొన్న పోలీసులు.
సినీ నటి హేమా రేవ్ పార్టీలో పాల్గొని డ్రగ్స్ సేవించినట్టు పేర్కొన్న పోలీసులు.
పార్టీలో...
Read...
About The Author
Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged. It was popularised in the 1960s with the release of Letraset sheets containing Lorem Ipsum passages, and more recently with desktop publishing software like Aldus PageMaker including versions of Lorem Ipsum.