పెరిగిన వంట నూనె ధరలు

పెరిగిన వంట నూనె ధరలు

వంట నూనెల దిగుమతి సుంకాన్ని 20 శాతంపెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. 

దీంతో అన్ని రకాల నూనె ధరలు లీటరుపై రూ.15 నుంచి రూ.20 వరకు పెరిగాయి.

పామాయిల్ రూ.100 నుంచి 115, సన్ ఫ్లవర్ రూ.115 నుంచి రూ.130-140, వేరుశనగ నూనె రూ.155 నుంచి రూ.165, పూజలకు ఉపయోగించే నూనెలను రూ.110 నుంచి 120కి
చేరాయి.

Tags:

Related Posts

Advertisement

Latest News