బద్వేల్లో గంజాయి అమ్ముతున్న ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు
On
కడప జిల్లా :
మైదుకూరు రోడ్డు చెన్నంపల్లి ఎస్టి కాలనీ వద్ద గంజాయి అమ్ముతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్న అర్బన్ పోలీసులు.వారి వద్ద నుంచి ఐదు కేజీల గంజాయి స్వాధీనం.కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు.
Tags:
Related Posts
Latest News
HIVకి టీకా వచ్చేసింది..!!
22 Sep 2024 10:58:59
హెచ్ఐవీ నియంత్రణకు అమెరికా లోని ఎంఐటీ పరిశోధకులు ఓ టీకాను అభివృద్ధి చేశారు.
ఈ టీకాను వారం వ్యవధిలో తొలి డోసులో 20 శాతం,రెండో డోసులో 80...