బద్వేల్లో గంజాయి అమ్ముతున్న ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు

బద్వేల్లో గంజాయి అమ్ముతున్న ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు

కడప జిల్లా :

మైదుకూరు రోడ్డు చెన్నంపల్లి ఎస్టి కాలనీ వద్ద గంజాయి అమ్ముతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్న అర్బన్ పోలీసులు.వారి వద్ద నుంచి ఐదు కేజీల గంజాయి స్వాధీనం.కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు.

Tags:

Related Posts

Advertisement

Latest News