ఇవాళ PHC వైద్యుల 'చలో విజయవాడ'
On
ఆంధ్రప్రదేశ్ :
రాష్ట్రంలో పీజీ వైద్య విద్యలో ఇన్సర్వీస్ కోటాను తగ్గించడాన్ని వ్యతిరేకిస్తూ పీహెచ్సీ వైద్యులు చేస్తున్న సమ్మె ఉధృతమవుతోంది.
నిన్న ఎమర్జెన్సీ సేవలు మినహా ఇతర సేవలకు డాక్టర్లు హాజరుకాలేదు. ఇవాళ చలో విజయవాడ పేరిట డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కార్యాలయం వద్ద భారీ ర్యాలీ నిర్వహించ నున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా పీహెచ్సీ వైద్యులు ఈ ర్యాలీలో పాల్గొననున్నారు.దీంతో విజయవాడలో పోలీసులు
భద్రతను కట్టుదిట్టం చేశారు.
Tags:
Related Posts
Latest News
HIVకి టీకా వచ్చేసింది..!!
22 Sep 2024 10:58:59
హెచ్ఐవీ నియంత్రణకు అమెరికా లోని ఎంఐటీ పరిశోధకులు ఓ టీకాను అభివృద్ధి చేశారు.
ఈ టీకాను వారం వ్యవధిలో తొలి డోసులో 20 శాతం,రెండో డోసులో 80...