ఇవాళ PHC వైద్యుల 'చలో విజయవాడ'

ఇవాళ PHC వైద్యుల 'చలో విజయవాడ'

ఆంధ్రప్రదేశ్ :


రాష్ట్రంలో పీజీ వైద్య విద్యలో ఇన్సర్వీస్ కోటాను తగ్గించడాన్ని వ్యతిరేకిస్తూ పీహెచ్సీ వైద్యులు చేస్తున్న సమ్మె  ఉధృతమవుతోంది. 

నిన్న ఎమర్జెన్సీ సేవలు మినహా ఇతర సేవలకు డాక్టర్లు హాజరుకాలేదు. ఇవాళ చలో విజయవాడ పేరిట డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కార్యాలయం వద్ద భారీ ర్యాలీ నిర్వహించ నున్నారు. 

రాష్ట్ర వ్యాప్తంగా పీహెచ్సీ వైద్యులు ఈ ర్యాలీలో పాల్గొననున్నారు.దీంతో విజయవాడలో పోలీసులు
భద్రతను కట్టుదిట్టం చేశారు.

Read More 26న జనసేన పార్టీలోకి చేరనున్న ముగ్గురు వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు

Tags:

Related Posts

Advertisement

Latest News