తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం ..

తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం ..

తిరుపతి 

చంద్రగిరి మండలం భాకరాపేట లో ఘటన.కారుని,బైక్ ని ఢీకొన్న కంటైనర్ లారీ.కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి కలకడ నుండి చెన్నైకి వెళ్తున్న  టమోటో  లోడ్ తో లారీ.అతివేగం ప్రమాదాన్ని కారణము అంటున్న పోలీసులు.IMG-20240912-WA0039

Tags:

Related Posts

Advertisement

Latest News