ఏపీలో పత్తి కొనుగోలుకు 50 కేంద్రాలు
పత్తి మద్దతు ధర క్వింటాకు ₹7,521
On
ఆంధ్రప్రదేశ్ :
ఏపీలో సీసీఐ ద్వారా పత్తి కొనుగోలుకు రాష్ట్రంలో 50
కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు తెలిపారు.
ఈ ఏడాది 5.79 లక్షల హెక్టార్ల సాగులో 6లక్షల టన్నుల దిగుబడి అంచనా వేశామని, గుర్తించిన మార్కెట్ యార్డులు, జిన్నింగ్ మిల్లుల్లో పత్తి కొనుగోలు చేస్తామని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ప్రమాదాల నివారణకు అగ్నిమాపక
చర్యలతో పాటు సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. అలాగే పత్తి క్వింటా ₹7,521 మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని తెలిపారు.
Tags:
Related Posts
Latest News
HIVకి టీకా వచ్చేసింది..!!
22 Sep 2024 10:58:59
హెచ్ఐవీ నియంత్రణకు అమెరికా లోని ఎంఐటీ పరిశోధకులు ఓ టీకాను అభివృద్ధి చేశారు.
ఈ టీకాను వారం వ్యవధిలో తొలి డోసులో 20 శాతం,రెండో డోసులో 80...