ఏపీలో వర్షాలకు 32 మంది మృతి, ఇద్దరు గల్లంతు
On
విజయవాడ :
అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో 24 మంది మృతి.
గుంటూరు జిల్లాలో ఏడుగురు, పల్నాడు జిల్లాలో ఒకరు మృతి .
1,69,970 ఎకరాల్లో పంట నష్టం .
18,424 ఎకరాల్లో ఉద్యానవన పంటలకు నష్టం .
60 వేల కోళ్లు, 222 పశువులు మృతి .
వరదలకు దెబ్బతిన్న 22 సబ్ స్టేషన్లు .
78 చెరువులు, కాలువలకు గండ్లు .
3,973 కిలోమీటర్ల రహదారులు ధ్వంసం.
మొత్తం వరద బాధితులు 6,44,536 మంది .
193 పునరావాస కేంద్రాలు ఏర్పాటు.
పునరావాస కేంద్రాల్లో 42,707 మందికి ఆశ్రయం.
సహాయక చర్యల్లో 50 NDRF, SDRF బృందాలు
అందుబాటులో ఆరు హెలికాప్టర్లు, 228 బోట్లు
Tags:
Related Posts
Latest News
HIVకి టీకా వచ్చేసింది..!!
22 Sep 2024 10:58:59
హెచ్ఐవీ నియంత్రణకు అమెరికా లోని ఎంఐటీ పరిశోధకులు ఓ టీకాను అభివృద్ధి చేశారు.
ఈ టీకాను వారం వ్యవధిలో తొలి డోసులో 20 శాతం,రెండో డోసులో 80...