ఏపీ సీఎం చంద్రబాబుకి తప్పిన పెను ప్రమాదం
On
విజయవాడ :
ఏపీ సీఎం చంద్రబాబుకి తప్పిన పెను ప్రమాదం
మధురానగర్ ఏరియాలో వరద నీటిని పరిశీలిస్తూ రైల్వే ట్రాక్ మీదికి వెళ్లిన చంద్రబాబు.
అకస్మాత్తుగా పట్టాలమీదికి వేగంగా దూసుకొచ్చిన రైలు.
రైలు వంతెనపై పక్కన నిలబడిన చంద్రబాబు.
కింది నుంచి వరద కనిపించడం లేదని రైల్వే ట్రాక్ పైకి ఎక్కిన చంద్రబాబు.
చంద్రబాబుతో ఆయన సెక్యూరిటీ సిబ్బంది.
ట్రైన్ వెళ్లేవరకు రైలు వంతెన పక్కనే నిలబడిన చంద్రబాబు.
ఆసమయంలో ట్రైన్ వెళ్తుందని అంచనా వేయలేకపోయిన అధికారులు.
ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ టీడీపీ శ్రేణులు.
తృటిలో ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్న జనాలు.
Tags:
Related Posts
Latest News
HIVకి టీకా వచ్చేసింది..!!
22 Sep 2024 10:58:59
హెచ్ఐవీ నియంత్రణకు అమెరికా లోని ఎంఐటీ పరిశోధకులు ఓ టీకాను అభివృద్ధి చేశారు.
ఈ టీకాను వారం వ్యవధిలో తొలి డోసులో 20 శాతం,రెండో డోసులో 80...