ఏపీ సీఎం చంద్రబాబుకి తప్పిన పెను ప్రమాదం

ఏపీ సీఎం చంద్రబాబుకి తప్పిన పెను ప్రమాదం

విజయవాడ :

ఏపీ సీఎం చంద్రబాబుకి తప్పిన పెను ప్రమాదం

మధురానగర్ ఏరియాలో వరద నీటిని పరిశీలిస్తూ రైల్వే ట్రాక్ మీదికి వెళ్లిన చంద్రబాబు. 

అకస్మాత్తుగా పట్టాలమీదికి వేగంగా దూసుకొచ్చిన రైలు.

Read More తిరుమల నెయ్యి ట్యాంకర్లకు జీపీఎస్, ఎలక్ట్రిక్ లాకింగ్

రైలు వంతెనపై పక్కన నిలబడిన చంద్రబాబు. 

Read More 26న జనసేన పార్టీలోకి చేరనున్న ముగ్గురు వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు

కింది నుంచి వరద కనిపించడం లేదని రైల్వే ట్రాక్ పైకి ఎక్కిన చంద్రబాబు.

చంద్రబాబుతో ఆయన సెక్యూరిటీ సిబ్బంది. 

ట్రైన్ వెళ్లేవరకు రైలు వంతెన పక్కనే నిలబడిన చంద్రబాబు. 

ఆసమయంలో ట్రైన్ వెళ్తుందని అంచనా వేయలేకపోయిన అధికారులు. 

ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ టీడీపీ శ్రేణులు. 

తృటిలో ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్న జనాలు.

Tags:

Related Posts

Advertisement

Latest News