బోరన్నగూడెం సమీపంలో అదుపు తప్పి వాగులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

బోరన్నగూడెం సమీపంలో అదుపు తప్పి వాగులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

తూర్పు గోదావరి జిల్లా :

బోరన్నగూడెం సమీపంలో అదుపు తప్పి వాగులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు. 

రాజమండ్రి నుంచి నర్సీపట్నం వెళ్తున్నఆర్టీసీ బస్సు బోరన్నగూడెం సమీపంలోకి రాగానే అదుపుతప్పి వాగులో పడిపోయింది,ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉండగా 20 మందికి గాయలైనట్లు సమాచారం,బ్రేక్ ఫెయిల్ అవ్వడంతోనే ప్రమాదం జరిగిందంటున్న ఆర్టీసీ డ్రైవర్,క్షతగాత్రులను ఏలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు, స్థానికులు.

Tags:

Related Posts

Advertisement

Latest News