Category
Andhra Pradesh ఆంధ్రప్రదేశ్
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%= node_description %>
<% } %>
Read More...
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
తిరుమల నెయ్యి ట్యాంకర్లకు జీపీఎస్, ఎలక్ట్రిక్ లాకింగ్
Published On
By అక్షర టైమ్స్ డెస్క్
తిరుపతి :
తిరుమలకు పంపే నందిని ఆవు నెయ్యి ట్యాంకర్లకు జీపీఎస్, ఎలక్ట్రిక్ లాకింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నట్లు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ అధికారులు తెలిపారు.
ఎలక్ట్రిక్ లాకింగ్ సిస్టమ్ వల్ల మార్గమధ్యలో ఎవరూ ట్యాంకర్ను తెరవలేరని, టీటీడీ అధికారులు ఓటీపీ ఎంటర్ చేస్తేనే తెరుచుకుంటుందని అన్నారు.
నెల రోజుల క్రితమే టీటీడీకి నెయ్యి సరఫరాను...
Read More...
26న జనసేన పార్టీలోకి చేరనున్న ముగ్గురు వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు
Published On
By అక్షర టైమ్స్ డెస్క్
ఆంధ్రప్రదేశ్ :
ఏపీలో రోజు రోజుకి జనసేన పార్టీ పుంజుకుంటుంది.ఈ నెల 26న వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను, కిలారి రోశయ్య తమ పార్టీలో చేరుతున్నట్లు జనసేన ప్రకటించింది.
వీరితోపాటు విజయనగరం జిల్లాకు చెందిన అవనపు విక్రమ్, భావన, ప్రకాశం జిల్లాకు చెందిన యాదాల అశోక్, రత్నభారతి కూడా పార్టీ కండువా...
Read More...
పెరిగిన వంట నూనె ధరలు
Published On
By అక్షర టైమ్స్ డెస్క్
వంట నూనెల దిగుమతి సుంకాన్ని 20 శాతంపెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
దీంతో అన్ని రకాల నూనె ధరలు లీటరుపై రూ.15 నుంచి రూ.20 వరకు పెరిగాయి.
పామాయిల్ రూ.100 నుంచి 115, సన్ ఫ్లవర్ రూ.115 నుంచి రూ.130-140, వేరుశనగ నూనె రూ.155 నుంచి రూ.165, పూజలకు ఉపయోగించే నూనెలను రూ.110 నుంచి 120కి...
Read More...
ఇవాళ PHC వైద్యుల 'చలో విజయవాడ'
Published On
By అక్షర టైమ్స్ డెస్క్
ఆంధ్రప్రదేశ్ :
రాష్ట్రంలో పీజీ వైద్య విద్యలో ఇన్సర్వీస్ కోటాను తగ్గించడాన్ని వ్యతిరేకిస్తూ పీహెచ్సీ వైద్యులు చేస్తున్న సమ్మె ఉధృతమవుతోంది.
నిన్న ఎమర్జెన్సీ సేవలు మినహా ఇతర సేవలకు డాక్టర్లు హాజరుకాలేదు. ఇవాళ చలో విజయవాడ పేరిట డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కార్యాలయం వద్ద భారీ ర్యాలీ నిర్వహించ నున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా పీహెచ్సీ వైద్యులు...
Read More...
ఏపీలో ఈ-క్రాప్ నమోదు గడువు పెంపు
Published On
By అక్షర టైమ్స్ డెస్క్
ఆంధ్రప్రదేశ్ :
ఏపీలో ఖరీఫ్ సీజన్ పంటలకు ఈ-క్రాప్ నమోదు గడువును ప్రభుత్వం పొడిగించింది. తొలుత ఈనెల 15 వరకు గడువు విధించగా, తాజాగా ఈనెల 30 వరకు పెంచింది. ఈ-క్రాప్ నమోదు చేస్తేనే పంటల బీమా అమలు అవుతుందని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. PMFBY, వాతావరణఆధారిత పంటల బీమాను ప్రభుత్వం అమలు చేస్తోంది....
Read More...
తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం ..
Published On
By అక్షర టైమ్స్ డెస్క్
తిరుపతి
చంద్రగిరి మండలం భాకరాపేట లో ఘటన.కారుని,బైక్ ని ఢీకొన్న కంటైనర్ లారీ.కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి కలకడ నుండి చెన్నైకి వెళ్తున్న టమోటో లోడ్ తో లారీ.అతివేగం ప్రమాదాన్ని కారణము అంటున్న పోలీసులు.
Read More...
బద్వేల్లో గంజాయి అమ్ముతున్న ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు
Published On
By అక్షర టైమ్స్ డెస్క్
కడప జిల్లా :
మైదుకూరు రోడ్డు చెన్నంపల్లి ఎస్టి కాలనీ వద్ద గంజాయి అమ్ముతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్న అర్బన్ పోలీసులు.వారి వద్ద నుంచి ఐదు కేజీల గంజాయి స్వాధీనం.కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు.
Read More...
ఏపీలో 5.64 లక్షల ఎకరాల్లో పంట నష్టం
Published On
By అక్షర టైమ్స్ డెస్క్
విజయవాడ :
ఆంధ్రప్రదేశ్ లో భారీవర్షాలు, వరదల కారణంగా 19 జిల్లాల్లోని 5.64 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి.
ఒక్క వ్యవసాయశాఖ పరిధిలోనే5.33లక్షల టన్నుల ఉత్పత్తికి విఘాతం కలిగింది.
సుమారు 3 లక్షల మంది రైతులు రూ.1,244 కోట్ల మేరనష్టపోయారు.
మత్స్యశాఖ పరిధిలో 9 జిల్లాల్లో చేపలచెరువులు,పడవలు, వలలు తదితర...
Read More...
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో
Published On
By అక్షర టైమ్స్ డెస్క్
ఆంధ్రప్రదేశ్ :
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో కార్మికులు 7 నెలల తర్వాత జీతాలు అందుకున్నారు.
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని సత్యసాయి తాగునీటి సరఫరా పథకం కింద పనిచేసే 536 మంది కార్మికులు 7 నెలల జీతాలు చెల్లించాలని రెండు రోజులుగా సమ్మె చేస్తున్నారు.
ఈ విషయం పవన్ దృష్టికి చేరడంతో రూ.30 కోట్లు...
Read More...
ఆసియా పసిఫిక్ సభ్యదేశాల ఛైర్మన్గా రామ్మోహన్ నాయుడు
Published On
By అక్షర టైమ్స్ డెస్క్
న్యూ ఢిల్లీ :
ఆసియా పసిఫిక్ సభ్యదేశాల ఛైర్మన్ కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఢిల్లీలో జరుగుతున్న ఆసియా-పసిఫిక్ మంత్రుల స్థాయి సదస్సుల్లో రామ్మోహన్ పేరును సింగపూర్ ప్రతిపాదించగా, భూటాన్ బలపరచగా, మిగతా సభ్య దేశాల ఆమోదంతో ఆయన ఎన్నికయ్యారు.
దేశం తరఫున దక్కిన ఈ గౌరవాన్ని తాను బాధ్యతగా స్వీకరిస్తానని, సభ్యదేశాల...
Read More...
ఆడపిల్లలను కిడ్నాప్ చేశారంటూ వాట్సాప్ కాల్స్... తల్లిదండ్రులు అలాంటి కాల్స్ పట్ల జాగ్రత్త !
Published On
By అక్షర టైమ్స్ డెస్క్
ఏపీ/తెలంగాణ :
అమ్మాయిలను కిడ్నాప్ చేశారంటూ వాట్సాప్ కాల్స్ చేసి బెదిరిస్తున్నారని వెల్లడి అడిగినంత డబ్బు ఇవ్వకుంటే చంపేస్తామంటున్నారని పేర్కొన్న సజ్జనార్
ఇలాంటి బెదిరింపుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచన
ఆడపిల్లలను కిడ్నాప్ చేశారంటూ వచ్చే వాట్సాప్ కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వి.సజ్జనార్ హెచ్చరించారు. స్కూల్స్, కాలేజీలకు వెళ్లే అమ్మాయిలను కిడ్నాప్...
Read More...
ఏపీలో పత్తి కొనుగోలుకు 50 కేంద్రాలు
Published On
By అక్షర టైమ్స్ డెస్క్
ఆంధ్రప్రదేశ్ :
ఏపీలో సీసీఐ ద్వారా పత్తి కొనుగోలుకు రాష్ట్రంలో 50కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు తెలిపారు.
ఈ ఏడాది 5.79 లక్షల హెక్టార్ల సాగులో 6లక్షల టన్నుల దిగుబడి అంచనా వేశామని, గుర్తించిన మార్కెట్ యార్డులు, జిన్నింగ్ మిల్లుల్లో పత్తి కొనుగోలు చేస్తామని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ప్రమాదాల...
Read More...