వినాయక నిమజ్జనం వద్ద గుండె పోటుతో వ్యక్తి మృతి..
On
పోరుమామిళ్ల :
మండలంలోని మల్లకతువ కుంట వినాయక నిమజ్జనం వేడుకలో గిరినగర్ కు చెందిన లక్కే పోలయ్య (60)గుండెపోటుతో మృతి హుటాహుటిన ఆసుపత్రి కి తీసుకెళ్లి లోపు పోలయ్య మృతి చెందడని స్థానికులు సమాచారం పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.
Tags:
Related Posts
Latest News
HIVకి టీకా వచ్చేసింది..!!
22 Sep 2024 10:58:59
హెచ్ఐవీ నియంత్రణకు అమెరికా లోని ఎంఐటీ పరిశోధకులు ఓ టీకాను అభివృద్ధి చేశారు.
ఈ టీకాను వారం వ్యవధిలో తొలి డోసులో 20 శాతం,రెండో డోసులో 80...