వినాయక నిమజ్జనం వద్ద గుండె పోటుతో వ్యక్తి మృతి..

వినాయక నిమజ్జనం వద్ద  గుండె పోటుతో వ్యక్తి మృతి..

పోరుమామిళ్ల :

మండలంలోని మల్లకతువ కుంట వినాయక నిమజ్జనం వేడుకలో గిరినగర్ కు చెందిన లక్కే పోలయ్య (60)గుండెపోటుతో మృతి హుటాహుటిన ఆసుపత్రి కి తీసుకెళ్లి లోపు పోలయ్య మృతి చెందడని స్థానికులు సమాచారం పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.

Tags:

Related Posts

Advertisement

Latest News