Category
National జాతీయం
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%= node_description %>
<% } %>
Read More...
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
HIVకి టీకా వచ్చేసింది..!!
Published On
By అక్షర టైమ్స్ డెస్క్
హెచ్ఐవీ నియంత్రణకు అమెరికా లోని ఎంఐటీ పరిశోధకులు ఓ టీకాను అభివృద్ధి చేశారు.
ఈ టీకాను వారం వ్యవధిలో తొలి డోసులో 20 శాతం,రెండో డోసులో 80 శాతం వ్యాక్సిన్ను రోగికి ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
స్వల్ప వ్యవధిలో ఇచ్చే ఈ రెండు డోసులతో వైరస్ మ్యుటేషన్ జరిగేలోగా టీకా తన పనిని చేస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు....
Read More...
ఆసియా పసిఫిక్ సభ్యదేశాల ఛైర్మన్గా రామ్మోహన్ నాయుడు
Published On
By అక్షర టైమ్స్ డెస్క్
న్యూ ఢిల్లీ :
ఆసియా పసిఫిక్ సభ్యదేశాల ఛైర్మన్ కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఢిల్లీలో జరుగుతున్న ఆసియా-పసిఫిక్ మంత్రుల స్థాయి సదస్సుల్లో రామ్మోహన్ పేరును సింగపూర్ ప్రతిపాదించగా, భూటాన్ బలపరచగా, మిగతా సభ్య దేశాల ఆమోదంతో ఆయన ఎన్నికయ్యారు.
దేశం తరఫున దక్కిన ఈ గౌరవాన్ని తాను బాధ్యతగా స్వీకరిస్తానని, సభ్యదేశాల...
Read More...
6 అడుగుల ఐఫోన్.. ప్రపంచంలోనే అతిపెద్ద స్మార్ట్ఫోన్
Published On
By అక్షర టైమ్స్ డెస్క్
ప్రపంచంలోనే అతిపెద్ద ఐఫోన్ను రూపొందించిన బ్రిటిష్ టెక్ కంటెంట్ క్రియేటర్ అరుణ్ రూపేష్ మైనీ. గిన్నిస్ రికార్డు సొంతం చేసుకున్న 6.74 అడుగుల ఐఫోన్. ఈ ఫోన్ తయారీకి గాడ్జెట్-బిల్డింగ్ స్పెషలిస్ట్ మాథ్యూ పెర్క్స్తో జతకట్టిన మైనీ.
Read More...
ఒడిశాకు మూడు కొత్త వందే భారత్ రైళ్లు..!
Published On
By అక్షర టైమ్స్ డెస్క్
న్యూ ఢిల్లీ :
ఒడిశాకు మూడు కొత్త వందే భారత్ రైళ్లు మంజూరు అయినట్లు భారతీయ రైల్వే శాఖ తెలిపింది.
ఈ నెల 15న ప్రధాని మోదీ వీటిని ప్రారంభిస్తారని తూర్పు కోస్తా రైల్వే ప్రకటించింది. టాటా-బెర్హంపుర్, రవూర్కెలా-హావ్డ్, దుర్గ్-విశాఖ రూట్ల లో వందే భారత్ సేవలు ప్రయాణికులకు అందుబాటులో రానున్నట్లు తెలిపారు.
ఈనెల 15న...
Read More...
పండుగల సమయంలో విమాన ఛార్జీల పెరుగుదలను ప్రభుత్వం పర్యవేక్షిస్తుంది : విమానయాన మంత్రి
Published On
By అక్షర టైమ్స్ డెస్క్
న్యూ ఢిల్లీ :
పండుగల సమయంలో విమాన ఛార్జీల పెరుగుదలను ప్రభుత్వం పర్యవేక్షిస్తుందన్న విమానయాన మంత్రి,పండుగ సీజన్లో, డిమాండ్ పెరిగే సమయంలో ప్రయాణికులను దోపిడీ చేయవద్దని ఎయిర్ ఆపరేటర్లను కోరుతున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సోమవారం పేర్కొన్నారు.తమ మంత్రిత్వ శాఖ ప్రతిరోజూ విమాన ఛార్జీలను పర్యవేక్షిస్తోందని మంత్రి రామ్మోహన్ చెప్పారు.విమాన...
Read More...
అమెరికాలో 22 అంతస్తుల టవర్ సెకన్లలో కూల్చివేత
Published On
By అక్షర టైమ్స్ డెస్క్
అంతర్జాతీయం :
అమెరికాలో 22 అంతస్తుల టవర్ సెకన్లలో కూల్చివేతఅమెరికాలో 22 అంతస్తుల టవర్ ను సెకన్ల వ్యవధిలో కూల్చివేశారు. లూసియానా రాష్ట్రంలోని లేక్ చార్లెస్లో పాడుబడిన హెరిటేజ్ టవర్ ఉంది. అక్కడ హరికేన్ల కారణంగా దెబ్బతినడంతో ఈ టవర్ ను అధికారులు కూల్చివేశారు. కూల్చివేత సమయంలో భవనంలోపల వరుస పేలుళ్లు జరిగినట్లు వీడియోలో...
Read More...
క్యాన్సర్ మందులపై GST తగ్గింపు : కేంద్ర మంత్రి నిర్మల
Published On
By అక్షర టైమ్స్ డెస్క్
న్యూ ఢిల్లీ :
క్యాన్సర్ మందులపై GST తగ్గింపు: కేంద్ర మంత్రి నిర్మలక్యాన్సర్ మందులపై GSTని 12 నుంచి 5 శాతానికి తగ్గించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. దీని వల్ల క్యాన్సర్ చికిత్స ఖర్చులు తగ్గుతాయని పేర్కొన్నారు. జీఎస్టీ కౌన్సిల్ సమావేశం అనంతరం తీసుకున్న నిర్ణయాలను ఆమె సోమవారం వెల్లడించారు....
Read More...
కోల్కతా డాక్టర్ పోస్ట్మార్టం రిపోర్ట్ మాయం...
Published On
By అక్షర టైమ్స్ డెస్క్
కోల్కతా :
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ ఆస్పత్రిలో గత నెల ఓ ట్రైనీ డాక్టర్పై అత్యాచారం, హత్య జరిగిన ఘటన దేశవ్యాప్తంగా పెను దుమారం రేపగా.. ఈ కేసును సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. ఈ సందర్భంగా తాజా విచారణ వేళ.. మమతా బెనర్జీ ప్రభుత్వంపై ధర్మాసనం తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది....
Read More...
ప్రధాని మోదీతో భేటీ అయిన అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్
Published On
By అక్షర టైమ్స్ డెస్క్
న్యూ ఢిల్లీ :
అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తన మొదటి అధికారిక పర్యటనలో భాగంగా భారత్కు చేరుకున్నారు. ఈ క్రమంలో ఇవాళ న్యూ ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో ప్రధాని మోదీతో అబుదాబి క్రౌన్ ప్రిన్స్ భేటీ అయ్యారు. ఈ భేటీలో ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన...
Read More...
SBI ఫౌండేషన్ 6వ తరగతి నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయి వరకు విద్యార్థులకు స్కాలర్షిప్లను అందిస్తోంది
Published On
By అక్షర టైమ్స్ డెస్క్
SBI ఫౌండేషన్ 6వ తరగతి నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయి వరకు విద్యార్థులకు స్కాలర్షిప్లను అందిస్తోందిSBI స్కాలర్షిప్ ప్రోగ్రామ్: 6వ తరగతి నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయి వరకు విద్యార్థులకు గ్రాంట్ అందుబాటులో ఉంది, అవార్డులు సంవత్సరానికి రూ. 15,000 నుండి రూ. 20 లక్షల వరకు ఉంటాయి.
ఈ స్కాలర్షిప్పై ఆసక్తి ఉన్న...
Read More...
ఈ గణేశుడు చాలా కాస్ట్ లీ గురూ.. ఏకంగా రూ. 400కోట్లతో బీమా !
Published On
By అక్షర టైమ్స్ డెస్క్
ముంబై :
దేశవ్యాప్తంగా ఘనంగా గణేశ్ చతుర్థి వేడుకలు
వివిధ రూపాల్లో వినాయకుడి కనువిందు
స్పెషల్ అట్రాక్షన్గా ముంబైలోని జీఎస్బీ సేవా మండల్ మహాగణపతి
ఈసారి విఘ్నేశ్వరుడి విగ్రహాన్ని 66 కేజీల బంగారం, 325 కేజీల వెండి ఆభరణాలతో అలంకరణ
అందుకే ఈ ఉత్సవాలకు రూ. 400 కోట్లతో బీమా చేయించిన నిర్వాహకులు
Read More...
రూ.30 కోట్ల ప్రైజ్ మనీ అందుకున్న యూఎస్ ఓపెన్ 2024 విజేత అరినా సబలెంక
Published On
By అక్షర టైమ్స్ డెస్క్
అంతర్జాతీయం :
రూ.30 కోట్ల ప్రైజ్ మనీ అందుకున్న యూఎస్ ఓపెన్ 2024 విజేత అరినా సబలెంకయూఎస్ ఓపెన్ 2024 మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్ అరినా సబలెంక విజేతగా నిలిచింది. ఈ పోరులో సబలెంక 7-5, 7-5 తేడాతో ప్రపంచ 6వ ర్యాంకర్ జెస్సికా పెగులాను ఓడించి తన కెరీర్లో...
Read More...