శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లి మండలంలో గుమ్మలకుంట సమీపంలో ఆర్టీసీ బస్సు బోల్తా

శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లి మండలంలో గుమ్మలకుంట సమీపంలో ఆర్టీసీ  బస్సు బోల్తా

IMG-20240907-WA0014 శ్రీ సత్యసాయి జిల్లా :

ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లి మండలంలో గుమ్మలకుంట సమీపంలో ఆర్టీసీ  బస్సు అదుపుతప్పి  గుంతలోకి పడిపోవడం తో అందులో  ప్రయాణిస్తున్న  ప్రయాణికులకు స్వల్ప గాయాలు కావడంతో వారిని వెంటనే బత్తలపల్లి ఆర్డిటి ఆసుపత్రికి తరలించారు ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.IMG-20240907-WA0015

Tags:

Related Posts

Advertisement

Latest News