శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లి మండలంలో గుమ్మలకుంట సమీపంలో ఆర్టీసీ బస్సు బోల్తా
On
శ్రీ సత్యసాయి జిల్లా :
ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లి మండలంలో గుమ్మలకుంట సమీపంలో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి గుంతలోకి పడిపోవడం తో అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు స్వల్ప గాయాలు కావడంతో వారిని వెంటనే బత్తలపల్లి ఆర్డిటి ఆసుపత్రికి తరలించారు ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Tags:
Related Posts
Latest News
HIVకి టీకా వచ్చేసింది..!!
22 Sep 2024 10:58:59
హెచ్ఐవీ నియంత్రణకు అమెరికా లోని ఎంఐటీ పరిశోధకులు ఓ టీకాను అభివృద్ధి చేశారు.
ఈ టీకాను వారం వ్యవధిలో తొలి డోసులో 20 శాతం,రెండో డోసులో 80...