వైఎస్సార్సీపీ నేతలకు హైకోర్టులో చుక్కెదురు - ముందస్తు బెయిల్ నిరాకరణ

వైసీపీ నేతల బెయిల్ పిటిషన్లను తిరస్కరించిన ఏపీ హైకోర్టు

వైఎస్సార్సీపీ నేతలకు హైకోర్టులో చుక్కెదురు - ముందస్తు బెయిల్ నిరాకరణ

అమరావతి :

వైఎస్సార్సీపీ నేతలకు హైకోర్టులో చుక్కెదురైంది. టీడీపీ ఆఫీస్​పై దాడి కేసులో, చంద్రబాబు నివాసంపై దాడి కేసులోనూ ముందస్తు బెయిల్​ను నిరాకరించింది.

వైఎస్సార్సీపీ నేతలకు హైకోర్టులో చుక్కెదురు
టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో నిందితులకు ముందస్తు బెయిల్ నిరాకరణ

చంద్రబాబు నివాసంపై దాడి కేసులోనూ ముందస్తు బెయిల్‌ నిరాకరణ

Read More 26న జనసేన పార్టీలోకి చేరనున్న ముగ్గురు వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు

సుప్రీంకోర్టుకు అప్పీల్‌ చేసుకునేంతవరకు అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వాలన్న వైఎస్సార్సీపీ

Read More తిరుమల నెయ్యి ట్యాంకర్లకు జీపీఎస్, ఎలక్ట్రిక్ లాకింగ్

అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వడం కుదరదన్న టీడీపీ తరఫు న్యాయవాదులు

మధ్యాహ్నం తర్వాత నిర్ణయం వెలువరించనున్న హైకోర్టు

టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో నిందితులుగా ఉన్న దేవినేని అవినాష్‌, నందిగం సురేష్‌

టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో నిందితులుగా ఉన్న లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం

Tags:

Related Posts

Advertisement

Latest News