వైఎస్సార్సీపీ నేతలకు హైకోర్టులో చుక్కెదురు - ముందస్తు బెయిల్ నిరాకరణ
వైసీపీ నేతల బెయిల్ పిటిషన్లను తిరస్కరించిన ఏపీ హైకోర్టు
On
అమరావతి :
వైఎస్సార్సీపీ నేతలకు హైకోర్టులో చుక్కెదురైంది. టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో, చంద్రబాబు నివాసంపై దాడి కేసులోనూ ముందస్తు బెయిల్ను నిరాకరించింది.
వైఎస్సార్సీపీ నేతలకు హైకోర్టులో చుక్కెదురు
టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో నిందితులకు ముందస్తు బెయిల్ నిరాకరణ
చంద్రబాబు నివాసంపై దాడి కేసులోనూ ముందస్తు బెయిల్ నిరాకరణ
సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసుకునేంతవరకు అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వాలన్న వైఎస్సార్సీపీ
అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వడం కుదరదన్న టీడీపీ తరఫు న్యాయవాదులు
మధ్యాహ్నం తర్వాత నిర్ణయం వెలువరించనున్న హైకోర్టు
టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో నిందితులుగా ఉన్న దేవినేని అవినాష్, నందిగం సురేష్
టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో నిందితులుగా ఉన్న లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం
Tags:
Related Posts
Latest News
HIVకి టీకా వచ్చేసింది..!!
22 Sep 2024 10:58:59
హెచ్ఐవీ నియంత్రణకు అమెరికా లోని ఎంఐటీ పరిశోధకులు ఓ టీకాను అభివృద్ధి చేశారు.
ఈ టీకాను వారం వ్యవధిలో తొలి డోసులో 20 శాతం,రెండో డోసులో 80...