మళ్లీ వరద వచ్చే ఛాన్స్.. అధికారులు సిద్ధంగా ఉండాలి సీఎం చంద్రబాబు

మళ్లీ వరద వచ్చే ఛాన్స్.. అధికారులు సిద్ధంగా ఉండాలి సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ :


వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై మంత్రులు,అధికారులతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

వరద బాధితుల కష్టాలు తీర్చేందుకు అవిశ్రాంతంగా పని చేస్తున్నామన్నారు.

నిత్యావసరాల పంపిణీ, పారిశుద్ధ్య పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.

Read More తిరుమల నెయ్యి ట్యాంకర్లకు జీపీఎస్, ఎలక్ట్రిక్ లాకింగ్

రేపు సాయంత్రానికి వరద నీరు తగ్గిపోతుందని తెలిపారు.

Read More 26న జనసేన పార్టీలోకి చేరనున్న ముగ్గురు వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు

తెలంగాణలో పడే వర్షాల వల్ల ఏపీ కి కొంత వరద వచ్చే అవకాశం ఉందని,దీనికి అధికారులు సిద్ధంగా ఉండాలని సీఎం సూచించారు.

Tags:

Related Posts

Advertisement

Latest News