మళ్లీ వరద వచ్చే ఛాన్స్.. అధికారులు సిద్ధంగా ఉండాలి సీఎం చంద్రబాబు
On
ఆంధ్రప్రదేశ్ :
వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై మంత్రులు,అధికారులతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
వరద బాధితుల కష్టాలు తీర్చేందుకు అవిశ్రాంతంగా పని చేస్తున్నామన్నారు.
నిత్యావసరాల పంపిణీ, పారిశుద్ధ్య పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.
రేపు సాయంత్రానికి వరద నీరు తగ్గిపోతుందని తెలిపారు.
తెలంగాణలో పడే వర్షాల వల్ల ఏపీ కి కొంత వరద వచ్చే అవకాశం ఉందని,దీనికి అధికారులు సిద్ధంగా ఉండాలని సీఎం సూచించారు.
Tags:
Related Posts
Latest News
HIVకి టీకా వచ్చేసింది..!!
22 Sep 2024 10:58:59
హెచ్ఐవీ నియంత్రణకు అమెరికా లోని ఎంఐటీ పరిశోధకులు ఓ టీకాను అభివృద్ధి చేశారు.
ఈ టీకాను వారం వ్యవధిలో తొలి డోసులో 20 శాతం,రెండో డోసులో 80...