నేడు కాకినాడ జిల్లాలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన

నేడు కాకినాడ జిల్లాలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన

అమరావతి :


కాకినాడ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ ఈరోజు పర్యటించ నున్నారు. 

బేగంపేట్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన రాజమండ్రికి చేరుకుంటారు. అనంతరం.. రాజమండ్రి ఎయిర్‌పోర్ట్ నుంచి కాకినాడ కలెక్టరేట్‌కు వెళ్తారు. 

భారీ వర్షాలు, వరదలపై అధికారులతో సమీక్షించ నున్నారు. బాధితులకు సహాయక చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.

Read More తిరుమల నెయ్యి ట్యాంకర్లకు జీపీఎస్, ఎలక్ట్రిక్ లాకింగ్

Tags:

Related Posts

Advertisement

Latest News