ఏపీలో వరదల్లో నీట మునిగిన ఇళ్లకు రూ.25 వేలు..! వరద సహాయ చర్యల మేరకు 27 కోట్ల రూపాయలు విడుదల

ఎన్టీఆర్ జిల్లాకు 25 కోట్లు, విజయనగరం జిల్లాకు 2 కోట్లు చెప్పున కేటాయింపు

ఏపీలో వరదల్లో నీట మునిగిన ఇళ్లకు రూ.25 వేలు..! వరద సహాయ చర్యల మేరకు 27 కోట్ల రూపాయలు విడుదల

ఆంధ్రప్రదేశ్ :

ఏపీలో వరదల్లో తీవ్రంగా నష్టపోయిన విజయవాడలోని వివిధ ప్రాంతాల ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు
ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీని అమలు చేయనుంది. 

బాగా నీట మునిగిన ఇళ్లకు రూ.25వేలు, మామూలుగా మునిగిన ఇళ్లకు రూ.10వేల చొప్పున సాయం అందించే అవకాశం ఉంది. 

వరదల్లో నీటమునిగిన మోటర్ సైకిళ్ల మరమ్మతుకు రూ.3వేలు, ఆటోలకు, ట్యాక్సీలకు రూ.10వేలు చొప్పున సాయం అందించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది.

Read More తిరుమల నెయ్యి ట్యాంకర్లకు జీపీఎస్, ఎలక్ట్రిక్ లాకింగ్

Tags:

Related Posts

Advertisement

Latest News