బుడమేరు గండ్ల పూడ్చివేత అనంతరం గట్లను పటిష్టం చేసే పనులను మంత్రులు

సత్యకుమార్,కొండపల్లి శ్రీనివాస్ లకు వివరిస్తున్న మంత్రి నారా లోకేష్

బుడమేరు గండ్ల పూడ్చివేత అనంతరం గట్లను పటిష్టం చేసే పనులను మంత్రులు

విజయవాడ :


బుడమేరు గండ్ల పూడ్చివేత అనంతరం గట్లను పటిష్టం చేసే పనులను మంత్రులు సత్యకుమార్, కొండపల్లి శ్రీనివాస్ లకు వివరిస్తున్న మంత్రి నారా లోకేష్.

డ్రోన్ లైవ్ ద్వారా అధికారులకు సూచనలు ఇస్తున్న లోకేష్. సహచర మంత్రులతో కలసి తాజా పరిస్థితిపై సమీక్ష.

మళ్లీ వర్షాలు పడుతున్నందున అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశం. 

Read More 26న జనసేన పార్టీలోకి చేరనున్న ముగ్గురు వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు

సాంప్రదాయ పద్ధతిలోనే గండ్లను పూడ్చివేసిన రాష్ట్ర ఇరిగేషన్ అధికారులకు డిల్లీ నుంచి వచ్చిన ఆర్మీ అభినందనలు.

Read More తిరుమల నెయ్యి ట్యాంకర్లకు జీపీఎస్, ఎలక్ట్రిక్ లాకింగ్

ప్రధాన గండ్ల పూడ్చివేతతో అజిత్ సింగ్ లో తగ్గిన వరద నీరు.

వరద నీరు తగ్గడంతో విజయవాడ నగరంలో ముమ్మరంగా సాగుతున్న సహాయ కార్యక్రమాలు.

కమాండ్ కంట్రోల్ నుంచి విజయవాడలో సహాయ చర్యలను పరిశీలిస్తూ అధికారులకు సూచనలు ఇస్తున్న మంత్రి నారా లోకేష్.

Tags:

Related Posts

Advertisement

Latest News