తెలుగు రాష్ట్రాలకు తీపి కబురు చెప్పిన కేంద్ర ప్రభుత్వం

తెలంగాణాలో నాలుగు కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు ఆంధ్రప్రదేశ్‌లో రెండు కొత్త ప్రభుత్వ కాలేజీలకు అనుమతి

తెలుగు రాష్ట్రాలకు తీపి కబురు చెప్పిన కేంద్ర ప్రభుత్వం

న్యూ ఢిల్లీ :

ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ఆరోగ్య శాఖ

తెలంగాణాలోని యాదాద్రి భువనగిరి, మెదక్, మహేశ్వరం..

కుత్బుల్లాపూర్‌లోని మెడికల్ కళాశాలలకు అనుమతి

Read More తిరుమల నెయ్యి ట్యాంకర్లకు జీపీఎస్, ఎలక్ట్రిక్ లాకింగ్

ఈ విద్యా సంవత్సరం నుండే తరగతులు ప్రారంభానికి అనుమతినిచ్చిన కేంద్రం

Read More 26న జనసేన పార్టీలోకి చేరనున్న ముగ్గురు వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు

నాలుగు కాలేజీల్లో 2024- 25 సంవత్సరానికి గాను ఎంబీబీఎస్ కోర్సుల్లో అడ్మిషన్లు

కొత్తగా ఎనిమిది మెడికల్ కాలేజీల అనుమతుల కోసం..

చాలా కాలంగా తెలంగాణా ప్రభుత్వం ప్రయత్నాలు

గతంలో ఎనిమిది వైద్య కళాశాలలకు అనుమతికి నిరాకరించిన నేషనల్ మెడికల్ కౌన్సిల్

నూతన వైద్య కళాశాలల కు అనుమతి కోసం గత కొంత కాలంగా రేవంత్ ప్రభుత్వం ప్రయత్నాలు

ఎనిమిదింటిలో నాలుగు కళాశాలలకు అనుమతి ఇచ్చిన కేంద్రం

ఆంధ్రప్రదేశ్‌లో కడప, పాడేరులో ప్రభుత్వ వైద్య కళాశాలలకు అనుమతి..

Tags:

Related Posts

Advertisement

Latest News